నవంబర్ 15, 2012
కథల పోటీ ఫలితాలు- జాగృతి
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు.
జాగృతి వార పత్రిక నిర్వహించిన “కీర్తిశేషులు వాకాటి పాండురంగరావు స్మారక జాగృతి కథా పురస్కారం దీపావళి కథల పోటీ” ఫలితాలను ప్రకటించారు. ఇవీ వివరాలు:
ప్రథమ బహుమతి: శేషప్రశ్న – నందిరాజు పద్మలత జయరాం
ద్వితీయ బహుమతి: హిమాగ్ని – తులసి బాలకృష్ణ
తృతీయ బహుమతి: లక్ష్యం – స్నేహబంధం – అలపర్తి రామకృష్ణ
ప్రత్యేక బహుమతి: టి. శ్రీవల్లీ రాధిక
ప్రత్యేక బహుమతి: జీవన సాఫల్యం – డా. యం. సుగుణ రావు
ప్రత్యేక బహుమతి: రెప్పచాటు ఉప్పెన – మంత్రవాది మహేశ్వర్
ఇవి కాక సాధారణ ప్రచురణకు స్వీకరించిన 66 కథల వివరాలను జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక (12 నవంబరు, 2012) లో చూడగలరు.
జాగృతి పత్రిక అంతర్జాలంలో ఉన్నప్పటికి గత కొంతకాలంగా తాజా సంచికలు ఉంచడంలేదు. ఆ వెబ్ సైట్ కై ఇక్కడ క్లిక్ చెయ్యండి.
శ్రీవల్లీ రాధిక said,
డిసెంబర్ 5, 2012 at 11:55 ఉద.
నాకు వచ్చినది తృతీయ బహుమతి కాదండీ. ప్రత్యేక బహుమతి. తృతీయ బహుమతి వచ్చినది అలపర్తి రామకృష్ణ గారికి.
వసుంధర said,
డిసెంబర్ 5, 2012 at 3:06 సా.
సవరణకు ధన్యవాదాలు. మీరు తెలియబర్చినట్లుగా సవరించడమైనది.