జనవరి 8, 2014
నిన్న, నేటి కార్టూన్
చిన్నప్పుడు చదివిన ఓ చందమామ కథలో- ఒక రాజు మంత్రి ఎన్నికకు 12లోంచి 4 తీసేస్తే ఎంత అని ప్రశ్నిస్తాడు. సున్నా అని జవాబిచ్చినవాణ్ణి ఎన్నిక చేస్తాడు. ఏదాదికున్న 12 నెలల్లో వానలు పడే 4 నెలలూ తీసేస్తే రైతుకి ఫలసాయం సున్నా అని ఆ జవాబు పరమార్థం. ఇప్పుడు అవినీతిపరులని ఉద్యోగాల్నించి తప్పేస్తే ఏమవుతుందో ఈనాడు దినపత్రికలోని నేటి కార్టూన్ చెబుతుంది. మన రాజకీయ పక్షాలకు ప్రజాస్వామ్యం ఎంత వేళాకొళమయి పోయిందో- నిన్నటి Deccan Chronicle లోని ఈ క్రింది కార్టూన్ చెబుతుంది.
నీటి శాఖనుంచి అవినీతిపరులందరినీ బదిలీ చేశాం సార్
Atla.Butchi Narendra Kumar said,
జనవరి 8, 2014 at 10:08 సా.
రాజకీయ చదరంగంలో పావులుగా మారెదెందరో….