తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in సాంఘికం-రాజకీయాలు at 10:27 సా. by వసుంధర
1985లో జ్యోతి మాసపత్రిక జూలై సంచికలో మా కథ ఆలస్యం వచ్చింది. అది సామాన్యుడి జీవితంలో పరామర్శలో జరుగకూడని ఆలస్యం గురించి. రాజకీయపరంగా అలాంటి ఆలస్యాన్ని విశ్లేషించింది నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కార్టూన్.
Permalink
Leave a Reply