ఏప్రిల్ 12, 2014
నేటి కార్టూన్
గొర్రె కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీటికి కరుగనివాణ్ణి కసాయి అంటారు. ఎద్దుకి పుండయింది. దానికి చవులూరిన వారిని కాకి అంటారు. ఈ నేపథ్యంలో నేటి ఈనాడు దినపత్రికలో కార్టూన్ చూడండి.
రావణుడూ, కీచకుడూ, సైంధవుడూ వచ్చారు సార్, మిమ్మల్ని సన్మానిస్తారుట!
Leave a Reply