గతంలో తెలంగాణా వారు మహా భారత యుధ్ధంలో పాందవుల పక్షాన పోరాడారు, ఆంధ్రా వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారు అన్నారు కదా!
భారత ప్రభుత్వం చరిత్ర కు సంబంధించి మాపుల్ని కూడా ఉదహరించింది. వాట్ని ఆధారం చేసుకుని చూస్తే బహమని సుల్తానుల కాలంలో తెలంగాణా అని కనబడుతున్న భూభాగం వరంగల్, విజయవాడ, రాజమండ్రి కలిసిన సముద్ర తీర ప్రాంతంగా కనిపిస్తున్నది మరి?
ఆ మహా భారత కాలంలో పాండవుల తరపున యుధ్ధం చేసిన వారి అనువంశికత ఇప్పుడు ఉన్నదా ఈనాటి తెలంగాణాలో? ప్రపంచంలో జాతులను గుర్తించటానికి మూడే మూడు ఆధారాలు.మొదటి కాలం తెగలుగా ఉన్నప్పుడు పుట్టుక కు సంబంధించిన కుదురు జాతిని నిర్నయించేది.భరత గణం తృత్స గణం – ఇలా.తరవాత మహా జనపదాలు వచ్చాక ప్రాంతం ఆధార మయింది: అంగ, వంగ, కళింగ – ఇలా.ఈ మహా జనపడాల్ని చూపంచే ఒక మాపులో తెలింగ అనే ప్రాంతాన్ని చూశాను.అది సముద్రతీరాన్ని తాకుతున్నది మరి?
ఈ దశ దాటిన తర్వాత అర్వాచీన కాలంలో ప్రపంచమంతటా ప్రాంతమే జాతిని నిర్ణయిస్తున్నది. భాష కూడా ఆ జాతి పేరుతోనే ఉన్నది. రష్యన్లు మాట్లాదేది రష్యన్ అనే దగ్గిర్నుంచి గుజరాతీలు మాట్లాడేది గుజరాతీ అనే వరకు.ఆధునిక కాలంలో ఒక్క తెలంగాణా వారికి తప్ప మిగతా ప్రపంచం లోని జాతు లన్నిటికీ ప్రాంతం, జాతి మరియు భాష అనే మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది,అవునా కాదా?
వారు విడగొట్టుకున్న ఈ నాటి భాగం రజాకారుల్ని జనం మీదకి వొదిలి ఈ దేశంలోనే కలవనని భీభత్సం చేసిన నిజాముకు సంబంధించిన హైదరాబాదు రాష్ట్రం కాదా?
hari.S.babu said,
జూన్ 7, 2014 at 3:57 సా.
గతంలో తెలంగాణా వారు మహా భారత యుధ్ధంలో పాందవుల పక్షాన పోరాడారు, ఆంధ్రా వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారు అన్నారు కదా!
భారత ప్రభుత్వం చరిత్ర కు సంబంధించి మాపుల్ని కూడా ఉదహరించింది. వాట్ని ఆధారం చేసుకుని చూస్తే బహమని సుల్తానుల కాలంలో తెలంగాణా అని కనబడుతున్న భూభాగం వరంగల్, విజయవాడ, రాజమండ్రి కలిసిన సముద్ర తీర ప్రాంతంగా కనిపిస్తున్నది మరి?
బహమనీ రాజ్యం మ్యాప్:
http://mahabubnagar.tripod.com/bahamani_dynasty.htm
బహమనీ రాజ్యం విశేషాలు:
http://www.iloveindia.com/history/medieval-india/bahamani-kingdom.html
మహా జనపదాల మ్యాప్ :
http://forum.paradoxplaza.com/forum/showthread.php?577646-(MOD)-650-b.c.
శాతవాహనుల రాజ్యం మ్యాప్:
http://ideechadavamdi.blogspot.in/2013/08/blog-post.html
ఆ మహా భారత కాలంలో పాండవుల తరపున యుధ్ధం చేసిన వారి అనువంశికత ఇప్పుడు ఉన్నదా ఈనాటి తెలంగాణాలో? ప్రపంచంలో జాతులను గుర్తించటానికి మూడే మూడు ఆధారాలు.మొదటి కాలం తెగలుగా ఉన్నప్పుడు పుట్టుక కు సంబంధించిన కుదురు జాతిని నిర్నయించేది.భరత గణం తృత్స గణం – ఇలా.తరవాత మహా జనపదాలు వచ్చాక ప్రాంతం ఆధార మయింది: అంగ, వంగ, కళింగ – ఇలా.ఈ మహా జనపడాల్ని చూపంచే ఒక మాపులో తెలింగ అనే ప్రాంతాన్ని చూశాను.అది సముద్రతీరాన్ని తాకుతున్నది మరి?
ఈ దశ దాటిన తర్వాత అర్వాచీన కాలంలో ప్రపంచమంతటా ప్రాంతమే జాతిని నిర్ణయిస్తున్నది. భాష కూడా ఆ జాతి పేరుతోనే ఉన్నది. రష్యన్లు మాట్లాదేది రష్యన్ అనే దగ్గిర్నుంచి గుజరాతీలు మాట్లాడేది గుజరాతీ అనే వరకు.ఆధునిక కాలంలో ఒక్క తెలంగాణా వారికి తప్ప మిగతా ప్రపంచం లోని జాతు లన్నిటికీ ప్రాంతం, జాతి మరియు భాష అనే మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది,అవునా కాదా?
వారు విడగొట్టుకున్న ఈ నాటి భాగం రజాకారుల్ని జనం మీదకి వొదిలి ఈ దేశంలోనే కలవనని భీభత్సం చేసిన నిజాముకు సంబంధించిన హైదరాబాదు రాష్ట్రం కాదా?