అక్టోబర్ 5, 2020
మధురాంతకం జయంతి
అందరికీ నమస్కారాలు 🙏
చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా ఆణిముత్యాలు పరిచయ కార్యక్రమంలో భాగంగా నేడు (05-10-2020) కీర్తిశేషులు మధురాంతకం రాజారాం గారి జయంతి సందర్భంగా సాయంత్రం-6:30 గంటలకు డాక్టర్. మధురాంతకం నరేంద్ర గారు https://www.facebook.com/MadhuranthakamNarendra ఫేస్ బుక్ లో మాట్లాడుతారు.
పలమనేరు బాలాజి & సాకం నాగరాజ.
సమన్వయ కర్తలు.
నిర్వహణ: యువశ్రీ మురళి.
Leave a Reply